నేటి నుండి అందుబాటులోకి 80 కొత్త బస్సులు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: శనివారం నుంచి 80 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహం దగ్గర బస్సులు ప్రారంభించగా కొత్త బస్సులను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 80 కొత్త బస్సుల్లో 30 ఎక్స్ప్రెస్లు, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్, సీటర్ బస్సులు ఉన్నాయి.