ఆర్యవైశ్య పట్టభద్రుల అద్యక్ష పదవికి నవీన్ కూకుట్ల గుప్త నామినేషన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నిజామాబాద్: నిజామాబాద్ ఆర్య వైశ్య పట్టణ సంఘానికి అనుబంధ సంస్థ అయినా ఆర్యవైశ్య పట్టభద్రుల సంఘానికి నవీన్ కూకుట్ల గుప్త అధ్యక్ష పదవికి మరియు EC సభ్యులు గా ఆయన ప్యానల్ సభ్యులు డా . గందె శ్రీనివాస్ గుప్త, అర్గుల సత్యం , బొందుగుల శ్రావణ్ కుమార్ , అమర్ నాద్ , బాలకృష్ణ, హారికృష్ణ మరియు ఇతర సభ్యులు తమ నామినేషన్ ను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వాసవి అమ్మ వారి ఆశీస్సులు మరియు ఆర్యవైశ్య శాశ్వత సభ్యుల అందరి ఆశీస్సులు తమ పై వుంచి , వారికి ఒక అవకాశం కల్పించి గెలిపించి ఈ సంఘానికి సేవా చేసే అవకాశం కల్పించ మని అభ్యర్థించారు.

Leave A Reply

Your email address will not be published.