గ్రూప్-1 ప్రిలిమ్స్ టీఎస్పీఎస్సీ రద్దు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గ్రూప్-1 ప్రిలిమ్స్ను కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఇప్పటికే ఏఈ పరీక్ష తో పాటు టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్లను రద్దు చేసింది. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ను కూడా రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.ప్రశ్