మైలారం గ్రామంలో మండల బిక్షాలో పాల్గొన్న శ్రీశ్రీశ్రీ పిట్ల కృష్ణ స్వామి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా, నసురుళ్లబాద్ మండలం మైలారం గ్రామం లో నేడు హనుమాన్ స్వాముల మండల భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది ,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా “శ్రీ పిట్ల కృష్ణ మహరాజ్” గారు విచ్చేశారు ఆయనకు హనుమాన్ మాలధారణ స్వాములు మరియు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమం రామ స్మరణతో భజన సంకీర్తనాలతో మారుమోగి పోయింది కొచ్చేరి మైసమ్మ టెంట్ హౌస్ $ వాటర్ ప్లాంట్ (దులి రాములు)అధ్వర్యంలో బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది,మరియు హనుమాన్ మందిరంలో 25111 రూపాయల వాటర్ ట్యాంక్ &పైపులు ఇచ్చిన రామయంపేట్ సాలే గంగారాం కు శాలువా కప్పి సన్మానించారు, ఈ కార్యక్రమనికి హనుమాన్ దీక్ష సేవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సాయ గౌడ్ గురు స్వామి , రాజు గురు స్వామి ,దత్తు గురు స్వామి, సాయగౌడ్ గురుస్వామి , బాన్సువాడ నియోజకవర్గo లోని వివిధ గ్రామాల మాలధారణ స్వాములు అతిధులుగా విచ్చేశారు , ఈ కార్యక్రమంలో మైలారం గ్రామ హనుమాన్ దీక్ష స్వాములు పెరికా రాములు స్వామి, ఆనంద్ గౌడ్ స్వామి , దులి రాములు స్వామి ,సాయిరాం యాదవ్ స్వామి, మేకల రాములు స్వామి, కర్ణం భాస్కర్ స్వామి, నవీన్ కుమార్ స్వామి, శంకర్ యాదవ్ స్వామి , సాయి మురళి స్వామి, ఐనాల కృష్ణ స్వామి , ఎం.కృష్ణ స్వామి , నిఖిల్ స్వామి , భాను తేజ స్వామి , నాగరాజు స్వామి , మనోజ్ స్వామి ,నిఖిలేష్ గౌడ్ స్వామి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.