వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఫలితం లభించేనా?
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:
కోటగిరి మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న నివాదిక సోమవారానికి 78 రోజులకు చేరుకుంది, వారి సమస్యల పట్ల వీఆర్ఏల వారి సమస్యల పట్ల స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏల జేఏసీ పిలుపుమేరకు స్థానిక తహసిల్ ఆఫీస్ గెట్లు మూసివేసి ఆఫీస్ ముందు బైటాయించి తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు, కార్యక్రమంలో మండల వీఆర్ఏల అధ్యక్షుడు హైమద్, కిరణ్, శ్రీను ,నవీన్ ,మక్కయ్య, సాయిలు, నాగమణి ,రజిని, విజయలక్ష్మి, మండల వీఆర్ఏల సంఘం సభ్యులు పాల్గొన్నారు.