సోషల్ మీడియా టీం తో రేవంత్ రెడ్డి బేటి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ గాంధీభవన్ లో ఏఐసిసి ఇంఛార్జీ మానిక్ రావ్ ఠాక్రే, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా టీంతో భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి మరియు పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయాలపై చర్చించారు

సోషల్ మీడియా ఛైర్మన్ శ్రీ మన్నె సతీష్, స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ పెట్టెం నవీన్, మరియు సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్షులు
ఏఐసిసి ఇంఛార్జిలు నదీమ్ జావేద్, రోహిత్ చౌదరి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.