రంగారెడ్డి జిల్లా కమిటి రివ్యు మీటింగ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈరోజు రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు జయమ్మ అధ్యక్షతన రాంగారెడ్డీ జిల్లా కమిటీ రివ్యూ మీటింగ్ కు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునిత రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు, జిల్లా కమిటీ మెంబర్స్ తో మండల అధ్యక్షులు, తో బ్లాక్ అధ్యక్షులు , తో పట్టణ అధ్యక్షులతో కమిటీ మెంబర్స్ తో చర్చించడం జరిగింది, భారత్ జోడో పాదయాత్రకు మాహిళల మొబిలైజెషన్ గురించి మీటింగు అందరూ హాజరు కావాలి తెలియజెప్పడం జరిగింది,ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ నీలం పద్మ,ఇర్సత్, లత,జరిన్,శభాన,రత్న, లావణ్య,అరుణ, జ్యోతి, నాగమణి ,వజ్రమ్మ, మాధవి

Leave A Reply

Your email address will not be published.