సభికులను మంత్రం ముగ్దులను చేసిన నీరాజనం-స్వరరాగార్చన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శ్రీ శ్రీ జయంతి పురస్కరించుకొని స్వరరాగార్చన సంస్థ ఆద్వర్యం లో నిర్వహించిన నాట్య నీరాజనం , స్వరరాగార్చన పేరుతో నిర్వహించిన గాన లహరి-సంగీత విబావరి కార్యక్రమం సభికులను మంత్రం ముగ్దులను చేసింది.విజయవాడలోని శ్రీ కౌతపూర్ణ నంద కళావేదిక లో స్వరరాగార్చన సంస్థ అద్యక్షులు ఉలవలపూడి  వెంకట రత్నం, డైరెక్టర్ అమిశెట్టి గిరిధర్ ల ఆద్వర్యం లో జరిగింది.ఈ సందర్బంగా సమాజ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్ని పలు సంస్థ ల అధినేతలను ఘనంగా సన్మానించారు.హైదరాబాద్ కు చెందిన హేల్ టాటా మణీ చారిటబుల్ ట్రస్ట్ చేర్మేన్ కాకుమాను జ్యోతీని ఘనంగా సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.