నేడు హైదరాబాద్ లో కేంద్రమంత్రి పర్యటన
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర పర్యాటక, సంస్కృతి మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి జి. కిషన్ రెడ్డి రేపు 13 అక్టోబర్ 2022 గురువారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఉదయం 11:00గం మహాబోధి బుద్ధ బిహారా, మహేంద్ర హిల్స్, తూర్పు మారేడ్పల్లి, సికింద్రాబాద్లో సన్యాసి నివాసం ప్రారంభోత్సవం. మధ్యాహ్నం 3 గం. లకు
హైదరాబాద్లోని హైటెక్స్ సిటీలోని హెచ్ఐసిసి నోవాటెల్లో యుఎన్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ వేడుకలో పాల్గొననున్నారు.