విద్యా అభివృద్ధికి పూర్తి సహకారము

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: విద్యా అభివృద్ధికిరాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని బొమ్మలరామారం మండల పరిషత్ అధ్యక్షులు చిమ్ముల సుధీర్ రెడ్డి అన్నారు.ఈ రోజు ప్రాథమిక పాఠశాల బొమ్మల రామారం మండలము సోమాజిపల్లి లో , బొమ్మలరామారం మండల పరిషత్ అధ్యక్షులు చిమ్ముల సుధీర్ రెడ్డి చే విద్యార్థులకు యూనిఫాం ను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి విషయంలో తన వంతు సహకారము ఉంటు oదని విద్యా అభివృద్ధిలో ఎప్పటికీ ముందు ఉంటామని పాఠశాల మౌలిక వసతులు కల్పనలో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చంధర్ ప్రధానోపాధ్యాయులు K.ప్రదీప్ కన్నా ఉపాధ్యాయులు పద్మ మరియు స్థానికులు బిచ్చ,కిష్టు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.