టాటా హెల్ మణి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యం గౌరవ డాక్టరేట్స్ ప్రదానం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్;  టాటా హెల్ మణి చారిటబుల్ ట్రస్టు ఫౌండర్ చైర్మన్ కాకుమాను జ్యోతి ఆధ్వర్యం లో హైదరబాద్ త్యాగరాయ గానసభ వేదికపై ప్రముఖుల చేతుల మీదుగా 45మంద్సికి గుడ్ సమారిటన్ థియోలాజికల్ సెమినరీ ఐఎన్సిమరియు మనం ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ ఆర్గనైజేషన్ ఉమ్మడి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసారు.మానవత్వం, సామాజిక సేవలు, మానవ హక్కుల కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ గౌరవ  డాక్టరేట్ అందిస్తున్నట్టు ఫౌండర్ & చైర్మన్  H. R. E. ఆర్చ్ బిషప్. అంబ్. ప్రొఫెసర్ డా. అడే హెరాల్డ్ వ్యవస్థాపకుడు,ఛాన్సలర్ గుడ్ సమారిటన్ థియోలాజికల్ సెమినరీ లిమిటెడ్ ఐఎన్సి తెలిపారు.మనం ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్, అడ్వకేట్ డాక్టర్ కె.చక్రవర్తి, టాటా హెల్ మణి చారిటబుల్ ట్రస్టు ఫౌండర్ చైర్మన్ కాకుమాను జ్యోతి, సినీ నిర్మాత, మా అసోసియేషన్ ఈసీ మెంబర్ డాక్టర్ ఎం.అర్.చౌదరి  వడ్లపట్ల , మాజీ సర్పంచ్ రామకృష్ణ  తదితర ప్రముఖుల చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. అలాగే నెల్సన్ మండేలా అవార్డు, డాక్టర్ అంబేద్కర్ సేవా పురస్కారం, మరియు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డులను అందచేశారు.అలాగే 5 మేరిట్ స్టూడెంట్స్ కు సర్టిఫిక్ట్స్, ఈ సంధర్భంగా వారి సేవలను ప్రముఖులు ప్రశంసించారు.

Leave A Reply

Your email address will not be published.