న్యూ ఢిల్లీకి భాజపా నాయకులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎంఓఎస్ విదేశీ వ్యవహారాలశాఖ మురళీధరన్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, రాంచందర్ రావు మాజీలతో కూడిన భాజపా ప్రతినిధి బృందం మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార యంత్రాంగం దుర్వినియోగం, సంబంధిత సమస్యలపై మెమోరాండం సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు న్యూఢిల్లీలోని నిర్వాచన్ భవన్లో గౌరవనీయ ఎన్నికల కమిషన్ను కలువనున్నట్లు బిజెపి శ్రేణులు పేర్కొన్నారు.