యూనిమనీ ఫైనాన్స్ నిజామాబాద్ బ్రాంచ్ పునః ప్రారంభం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:

యూనిమనీ ఫైనాన్స్ నిజామాబాద్ బ్రాంచ్ పునః ప్రారంభ

యోని మనీ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ నిజామాబాద్ బ్రాంచ్ ను గురువారం పున ప్రారంభించారు. గతంలో అందించిన సేవలు మనీ ట్రాన్స్ఫర్ విదేశీ కరెన్సీ మార్పిడి బంగారం పై రుణాలు టూర్ ప్యాకేజీలు ఇన్సూరెన్స్లతో పాటు మరిన్ని మరువైన సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని సీఈవో వి క్రిస్టన్ తెలిపారు. యోని మనీ కొచ్చిన్ కేంద్రంగా దేశంలోనే 400కు పైగా బ్రాంచ్ లతోపాటు 40 దేశాలలో సేవలందిస్తున్నామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సి ఎఫ్ ఓ మనోజ్ హెచ్ ఆర్ హెడ్ రతిక్ష, గోల్డ్ లోన్ హెడ్ టైటక్స్, ఫారెక్స్ హెడ్ ప్రకాష్, జోనల్ శ్రీనివాసరెడ్డి రీజనల్ కె శ్రీనివాస్ బ్రాంచ్ హెడ్ నాగేశ్వర్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.