మెదక్ జిల్లాలో 500 ఏళ్ల నాటి పంచలోహ విగ్రహం చోరీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతిలో రెండు

ఆలయాల్లో దొంగతనం కలకలం రేపింది. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో 20 కిలోల తయారు చేసిన ఆండాలమ్మ పంచలోహ విగ్రహాం చోరీకి గురైంది. 500 ఏళ్ల నాటి ఈ విగ్రహం దాదాపు 20 లక్షల వరకు ఉంటుందని ఆలయ పూజారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇదే గ్రామంలో మహంకాళి అమ్మవారి ఆలయం తలుపులు పగులగొట్టిన దుండగులు, విగ్రహం చేతులను ధ్వంసం చేశారు.

Leave A Reply

Your email address will not be published.