దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం వృధా
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని తెలంగాణ ప్రభుత్వం వృథాచే స్తోందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవాలను నిరసిస్తూ నల్ల కండువాలతో విద్యానగర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లా డుతూ..ఐదువేల కోట్ల పెండింగ్ ఫీజు రియిం బర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, దశాబ్ది ఉత్సవాల అన్న పేరుతో ప్రజాధనాన్ని వృథా చే యడం ఎంతవరకు సమంజసమన్నారు. సకాలంలో ఫీజు రియింబర్స్మెంట్ అమలు చేయక యాజమా న్యాలు సర్టిఫికెట్, హాల్ టికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్/ఎంబీఏ/ఎంసీఏ/పీజీ/డి