ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకూ 36 రైళ్ల రద్దు..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకూ ఏకంగా 36 రైళ్లను రద్దు చేసింది. అలాగే పలు ఎంఎంటీఎస్ రైళ్లను సైతం రద్దు చేసింది. హైదరాబాద్ – సికింద్రాబాద్ మార్గంలో ట్రాక్ మరమ్మతు పనుల కోసం ఈ రైళ్ల రద్దును దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

26 నుంచి రద్దు కానున్న ఎంఎంటీఎస్ రైళ్లు ఏవంటే..

లింగంపల్లి – హైదరాబాద్,హైదరాబాద్ – లింగంపల్లి,చందానగర్ – లింగంపల్లి,లింగంపల్లి – చందానగర్,లింగంపల్లి – ఫలక్నుమ,ఫలక్‌నుమ – లింగంపల్లి,రామచంద్రపురం – ఫలక్‌నుమ,

రద్దు కానున్న 36 రైళ్లు..,

కాజీపేట-డోర్నకల్ డోర్నకల్-కాజీపేట,డోర్నకల్ విజయవాడ,విజయవాడ డోర్నకల్,భద్రాచలం – విజయవాడ,విజయవాడ – భద్రాచలం,సికింద్రాబాద్ – వికారాబాద్,వికారాబాద్ – సికింద్రాబాద్,సికింద్రాబాద్ – వరంగల్,వరంగల్ – హైదరాబాద్,సిర్పూర్ టౌన్ – కరీంనగర్,కరీంనగర్ – సిర్పూర్ టౌన్ కరీంనగర్ -నిజామాబాద్

నిజామాబాద్-కరీంనగర్,కాజీపేట-సిర్పూర్ టౌన్,బల్హర్షా-కాజీపేట,భద్రాచలం – బళ్లార్ష,సిర్పూర్ టౌన్ భద్రాచలం,కాజీపేట – బల్హర్షా,బల్హర్షా-కాజీపేట,కాచిగూడ-మహబూబ్‌నగర్,మహబూబ్‌నగర్- కాచిగూడ కాచిగూడ – రాయచూరు,రాయచూరు – గద్వాల్,గద్వాల్ – రాయచుర్,రాయచురు – కాచిగూడ,సికింద్రాబాద్ – మేడ్చల్

మేడ్చల్-సికింద్రాబాద్

Leave A Reply

Your email address will not be published.