స్విమ్మింగ్ పూల్ ప్రారంభించిన డిసిసిబి చైర్మన్
స్విమ్మింగ్ పూల్ ప్రారంభించిన డిసిసిబి చైర్మన్
బాన్సువాడ నియోజకవర్గం నసురాలబాద్ మండల పరిధిలోని నెమలి గ్రామంలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్ ను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమింగ్ పూల్ యాజమాన్యం శ్రీకాంత్, ప్రవీణ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తెరాస ,నాయకులుపాల్గొన్నారు .