మణిపూర్ అత్యాచారాన్నిఘటనను ఖండించిన ఇండియన్ ప్రజా కాంగ్రెస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మణిపూర్ లో మహిళలపై జరిగిన అత్యాచారాన్ని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్  దాసన్న తీవ్రంగా ఖండించారు ఇటువంటి సంఘటనలు ప్రపంచంలో ఎక్కడా జరగకుండా ఉండాలని ఆవేదన వ్యక్తం చేశారు కులమాత ప్రాంత పార్టీలకతీతంగా మహిళలను అందరూ గౌరవించాలని అప్పుడే సమాజంలో అందరూ సుఖసంతోషాలతో ఉంటారని ఆయన తెలిపారు ప్రజల్లో సమైక్య భావం పెరగడానికి త్వరలోనే భారతదేశం మొత్తం ప్రజా దర్శన యాత్రని చేపట్టనున్నట్టు తెలిపారు కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయలక్ష్మి డాక్టర్స్ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మి ఓబీసీ భాగం జాతీయ ప్రధాన కార్యదర్శి విఠోబా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు గ్రేటర్ హైదరాబాద్ నాయకులు కొండలరావు అరుణ రెడ్డి మానస నవీన్ శ్రీనివాస్ జగదీష్ బాలాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ జయ బాబు ఐపీసీ నాయకులు అంజని దేవి గంగిరెడ్డి అల్లాజీ రాజు హైదరాబాద్ సాధన సమితి అధ్యక్షులు నేతాజీ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.