రెడ్ క్రాస్, హైదరాబాద్ జిల్లా శాఖా ఎన్నికలలో మామిడి భీమ్ రెడ్డి ప్యానల్ విజయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇండియన్ రెడ్ క్రాస్, హైదరాబాద్ జిల్లా శాఖ కు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రపతి బంగారు పతక గ్రహీత మామిడి భీమ్ రెడ్డి ప్యానల్ వరుసగా మూడవ సారి విజయం సాధించింది.మామిడి భీమ్ రెడ్డి తో పాటు  14 మంది సభ్యులు భారీ మేజారితి తో ఘన విజయం సాదించారు.వీరిలో 1. విజయ్ కుమారి 2. వీరమణి 3. ఎ. వి రావు 4. డా. ఓ. శ్రీనివాస్ రెడ్డి5. పురుషోత్తం6. రఘు అరికపూడి7. ఠాగూర్ జై వీర్ సింగ్ 8. అబ్దుల్ సద్దాం9. సందెష్10 వినయ్ కిశోర్ 11.నాగేందర్ 12. అభిషెక్ 13. ప్రసన్న రాణి 14.జ్యోతి విజయం సాధించారు. భీమ్ రెడ్డి వరుసగా మూడవ సారి గెలిచిన సందర్భంగా హైదరాబాద్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ కృష్ణా యాదవ్, సత్య నారాయణ రెడ్డి,సుప్రభా, నరసింహ రెడ్డి, తదితరులు సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణా యాదవ్ మాట్లాడుతూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సమాజ సేవ చేస్తున్న మన రెడ్ క్రాస్ ముద్దు బిడ్డ భీమ్ రెడ్డి అన్న కు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని భగవంతుడు అన్న కి ఆయుః ఆరోగ్యాలు  ప్రసాదించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.