ఎంజేపిబిసి రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ బీఎస్సీ కోర్సులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహాత్మా జోతిబా ఫులే తెలంగాణ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

  • కోర్సు: బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ (మహిళా అభ్యర్థులకు మాత్రమే)
  • సీట్ల సంఖ్య: 240 (బీసీ- 75 శాతంఎస్సీ- 15 శాతంఎస్టీ- శాతంఓసీ/ఈబీసీ- శాతంఅనాథలు- శాతం)
  • కాలేజీలు: అగ్రికల్చరల్‌ కాలేజీ వనపర్తికరీంనగర్‌
  • ఈ కాలేజీలను 2022-23 అకడమిక్‌ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించారు.
  • ఎంసెట్‌అగ్రిసెట్‌ ర్యాంకుల ఆధారంగా ఈ కాలేజీల్లో ప్రవేశాలను కల్పిస్తారు
    అర్హతలు
  • తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
  • గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అభ్యర్థులు అయితే వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షన్నరకు మించరాదు. పట్టణ ప్రాంతాల వారైతే రూ.లక్షలు మించరాదు.
  • ఇంటర్‌ (బయాలజీఫిజికల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణత
  • ఎంసెట్‌-2023 అర్హతలు కలిగి ఉండాలి
    వయస్సు: 17 – 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీఎస్టీలకు అయితే 25 ఏండ్లు మించరాదు.
    నోట్‌: ఉచిత వసతిభోజన సౌకర్యం ఉంటుంది.
  • ఇది 100 శాతం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌.
    ముఖ్యతేదీలు
    దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
    చివరితేదీ: ఆగస్టు 16 (సాయంత్రం వరకు)
    వెబ్‌సైట్‌: https://ug.mjptbcwreis.net
Leave A Reply

Your email address will not be published.