కేటీఆర్ తో భేటీ అయిన మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : ఐటి శాఖా మంత్రి కేటీఆర్ తో మునుగోడు కాంగ్రెస్ పార్టీ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు కలిశారు.  రవికుమార్ గౌడ్ భార్య జ్యోతి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతుండగా  వారు తెరాస పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు తెరాసా నేతలు కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.