బీసీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

- కేంద్ర మంత్రి రాందాస్ అత్వాల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ ఓబిసి డిమాండ్ లైన చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీలకు రెండు లక్షల కోట్లు కేటాయించాలని కోరుతూ కేంద్ర మంత్రి రాందాస్ అత్వాల్ ను  జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం నేతృత్వం లో బీసీ నాయకులు బృందం…తెలంగాణా రాష్ట్ర కన్వినర్ లాల్ కృష్ణ, బిసి విద్యార్ధి సంఘం తెలంగాణా అద్యక్షులు అంజి, బిసి ఐక్యవేదిక అద్యక్షులు అనంతయ్య, డిల్లీ ఇంచార్జ్ కర్రి వేనుమాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురేష్ మరియు తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్ ,వంశీ, మురళి ,భూమన యాదవ్,బడ్జెట్లో అన్న ప్రధాన డిమాండ్ల పైన చర్చించడం జరిగింది.దీనికి స్పందించిన కేంద్ర మంత్రి రాందాస్ అత్వాల్ సానుకూలంగా స్పందించి బీసీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.