బాన్సువాడలో హార్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అజాది కా అమృత్ మహోత్సవం లో భాగంగా బాన్సువాడ బైక్ ర్యాలీ బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి మాల్యాద్రి, కన్వీనర్ భాస్కర్,  లక్ష్మినారాయణ, న్సువాడ నియోజకవర్గ పరిధిలోని అన్నీ మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.