భార్యను హత్య చేసిన భర్త .. అనంతరం తాను ఆత్మహత్య
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కరీంనగర్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో కుటుంబ కలహాలతో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం భార్య లావణ్యను భర్త ప్రవీణ్ హత్య చేశాడు. భార్య మృతదేహన్ని ఇంట్లోనే దాచిపెట్టి హస్టల్ లో ఉన్న కూతురిని చూసి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.