పలువురు ఉపాధ్యాయులకు లక్ష్మీదేవి పురస్కార్ అవార్డు ప్రధానం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాతృదేవోభవ సత్సంగ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కాన్ఫరెన్స్ హాల్లో సూర్యలోక కాంప్లెక్స్  అబిడ్స్ హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమానికి వివిధ రంగాల్లో సేవలందించిన ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించి లక్ష్మీదేవి పురస్కార్ అవార్డుని ప్రధానం చేశారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ కన్వీనర్ ఉదయలక్ష్మి సభాధ్యక్షుడు సూర్య ప్రకాష్ మాతృదేవోభవ సంస్థ సభ్యులు సంఘ సేవకులు ఉపాధ్యాయులు పాల్గొని సమాజంలో ఉపాధ్యాయులకు మరింత గౌరవం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వాలు గానీ సమాజం గానీ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.