కేటీఆర్ ను కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ నవాబుపేట ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన సందర్భంగా

శ్రుకవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మంత్రి కల్వకుంట్ల తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందజేసిన ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు.

 

Leave A Reply

Your email address will not be published.