ఆర్టీసీ బస్సులు ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సంఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులకు తీవ్రగాయలయ్యయి.ఈ ప్రమాదనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.