రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మెదక్ జిల్లా జప్తిశివునూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరికి ఆసుపత్రికి తరలిస్తుండగా.. మరణించారు. మృతులు సిద్దిపేటకు చెందిన వెంకట్రాంరెడ్డి, కామారెడ్డి జిల్లాకు చెందిన లింగారెడ్డిగా గుర్తించారు. రామాయంపేటలో ఓ శుభకార్యానికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.