నసురుళ్లబాద్ లో నల్ల పోచమ్మ జీవిత కథ నాటకం తిలకించిన బీజేపీ నాయకులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:/నసురుల్లాబాద్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రం లో నల్ల పోచమ్మ జీవిత కథ నాటకం లో పాల్గొన్న బాన్సువాడ BJP అసెంబ్లీ కన్వినర్ కొత్త కొండా భాస్కర్ మరియు నస్రుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, బీజేపీ obc కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్, బాన్సువాడ అర్బన్, అధ్యక్షులు గుడుగుడ్ల శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి మేకల రామన్నా యాదప్, ఐటీ సెల్ అసెంబ్లీ కన్వీనర్ గురుజ శివశంకర్, మండల బీజేపీ ఉపాధ్యక్షులుశ్రీనివాస్ రావు, నసురుళ్లబాద్ బీజేపీ అధ్యక్షులు కంది పెద్ద మల్లేష్, గోపి ,పీరయ్య తదితరు బిజెపి నాయకులు పాల్గొన్నారు, అలాగే అంతరించిపోతున్న కలను కాపాడుతున్న కళాకారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.