తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఈ పరిణామంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజీనామా చేయడం అనేది అయన వ్యక్తిగతమని అన్నారు.తెలంగాణాలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ముమ్మాటికీ బీజేపీ పార్టీనేనని కిషన్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదని రాజగోపాల్ రెడ్డి అన్నంత మాత్రాన కాకుండాపోదని పేర్కొంది. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన దీమా వ్యక్తం చేశారు.