యెండల లక్ష్మీనారాయణ నేడు బాన్సువాడకు రాక
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/నసురుల్లాబాద్ ప్రతినిధి: ఉదయం భారతీయ జనతా పార్టీ బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణను అనంతరం బిజెపి అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం మొదటిసారి బాన్సువాడ నియోజకవర్గం విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు 500 బైకులు 200 వందల కార్లతో స్వాగత ర్యాలీ ,మొస్రా రామాలయం నుండి ప్రారంభమవుతుందని బిజెపి శ్రేణులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఎండల అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు బిజెపి నాయకులు ఒక ప్రకటన ద్వారా కోరారు. ఈ ర్యాలీలో బాన్సువాడ నియోజకవర్గం లోని తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ఈ ర్యాలీ
చందూర్,వర్ని,,
అక్బర్ నగర్,,
రుద్రుర్,,
ఆనంద్ నగర్,,
కోటిగిరి,,
పోతంగల్,
బీర్కూర్,
నసురుళ్లబాద్ మీదుగా,
బాన్సువాడ, పట్టణం..తరువాత,
బీజేపీ కార్యాలయం వరకు స్వాగత ర్యాలీ కొనసాగుతుంది.
ఈ స్వాగత ర్యాలీకి బిజెపి మండల మరియు జిల్లా నాయకులు శక్తి కేంద్ర ఇంచార్జి లు,, భుత్ అధ్యక్షులు, బిజెపి అన్ని మోర్చాల అధ్యక్షులు , బీజేపీ అభిమానులు, నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ స్వాగత ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని నసురుల్లాబాద్ మండల శాఖ బాధ్యులు కోరారు.