జుక్కల్ లో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీ కాంతారావు గెలుపు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: జుక్కల్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంతు షిండే ముందంజలో తొలుత లీడ్ లో ఉన్నారు.  ఐదో రౌండ్ ముగిసే సరికి 1924 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  కానీ ఆ తర్వాత లెక్కింపులో ఊహించని విధంగా కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతరావు  విజయం సాధించారు. ఇక్కడి నుంచి బీఆర్ ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే, బీజేపీ నుంచి అరుణతార పోటీలో నిలుచున్నారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతు పలికారు.

Leave A Reply

Your email address will not be published.