రాజకీయ దురుద్దేశ్యం తోనే జోడో యాత్ర ఫ్లెక్సీలు తొలగిస్తున్నారు.
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాహుల్ గాంధీ జోడో యాత్ర కు సంబంధించి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలను రాజకీయ దురుద్దేశ్యంతో తొలగిస్తున్నారని ఆరోపిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం ముందు వి. హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే విష్ణు, రోహిన్ రెడ్డి, సోహైల్ తదితరులు.. గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ఫ్లెక్సీ లు తొలగించమని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.