కరోనాతో 24 గంటల్లో 5 గురు మృతి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శీతాకాలం కావడంతో కేసులు మరింత పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 335 కరోనా కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా 5 మరణాలు కూడా నమోదు కాగా ఇందులో నాలుగు కేరళలోనే సంభవించాయి. మరోకరు ఉత్తరప్రదేశ్ లో మృతి చెందారు.

Leave A Reply

Your email address will not be published.