రూ 300ల టికెట్లు విడుదల చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం ఉదయం10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల చేసింది.
ఈరోజే మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల బుకింగ్ ప్రారంభమవుతుందని తెలిపింది. ఇప్పటికే మార్చి నెలకు సంబంధించి శ్రీవారి ట్రస్ట్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. టికెట్లు బుక్ చేసుకునేందుకు సైట్ : ttdevasthanams.ap.gov.in/ ను సందర్శించాలని సూచించింది