నవంబర్ 1నుండి 30 వరకు అమరవీరుల వారోత్సవాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భూమి, భూక్తి , పీడిత ప్రజల విముక్తి కోసం వేల మంది విప్లవ కారులు తమ అమూల్య ప్రాణాలను త్యాగం చేసి పేదల విప్లవ ఉద్యమాలను నిర్మించారని మల్లేపల్లిప్రభకర్ సీపీఐ(యం ఎల్) పార్టీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభకర్ పిలుపునిచ్చారు. , వాటిని నేడు ముందుకు తీసుకెళ్లాలి అవసరం విప్లవ సంస్థలపై ఉందని నేడు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని పేర్కొన్నారు.ప్రజల సొత్తు ప్రభుత్వరంగ సంస్థలన్నిటిని కరుచేకాగ ఆధని, అంబానీ, కార్పొరేట్ సంస్థలకు అమ్మివేస్తు, ప్రజలను జీవించే హక్కు నుండి దూరం చేస్తున్నారనీ ప్రజలను కులం, మతం , ప్రాంతం, పేరున విడదీసి వర్గ వైష్యామ్యలను పెంచి తమ స్వార్థ రాజీయాల కోసం వాడుకుంటున్నారు .ఈ దళారీ , దోపిడి పాలనను ప్రశ్నిచే గొంతులను అర్బన్ నక్సలైట్ పేరున జైల్లో నిర్భందిస్తున్నారని మండి పడ్డారు, కేంద్ర ప్రభత్వానికి తోడు దొంగలా తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వలు పనిచేస్తున్నాయి అని ప్రజలను ఓట్ల , పథకాలు భిక్షగాలుగా మార్చివేశారని పేర్కొన్నారు.ఈ దళారీ, దోపిడీ, పాసిట్టు మనువాద ప్రభుత్వలకు వ్యతిరేకంగా విప్లవ ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలువలని పిలుపు ని