పబ్లిక్ పై చిందులు తొక్కిన రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: గట్టుప్పుల్ మండలం వేల్మకన్నె గ్రామ ప్రజలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిటపటలాడరు. ఈ చిల్లర నాకొడుకులు ఏంది నకరాలు చేస్తున్నారా? 18 నెలల ముందు(18000కోట్ల కోసం)పదవీ త్యాగం చేసిన ప్రభుత్వాన్ని మీ కాళ్ళ కిందకు తెచ్చిన ఈ చిల్లర నా కొడుకులు ఏంది అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరుచుకు పడ్డారు.

Leave A Reply

Your email address will not be published.