నేటి రాజకీయాలు కులం మతం అంటూ నడుస్తున్నాయి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాజకీయాలపై నటుడు శివాజీ ఆసక్తికర వాఖ్యలు చేశారు. శనివారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘పదేళ్లు ప్రజల సమస్యలపై ఒంటరిగా పోరాడాను. నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. నాకు ఓ కుటుంబం ఉంది.. ఎన్నాళ్లని ఒక్కడినే పోరాడగలను. ఇప్పుడు రాజకీయాలు కులం‌, మతం అంటూ నడుస్తున్నాయి..చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాలల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వారు కావాలనుకుంటే సీఎం కూడా అవ్వొచ్చు’’ అని నటుడు శివాజీ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.