దుర్గామాతను దర్శించుకున్న రైతుబంధు మండల డైరెక్టర్ పెద్దపట్లోళ్ల దేవేందర్ రెడ్డి

దుర్గదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీదేవి అవతారంలో 6 వ రోజు దర్శనమిచ్చిన దుర్గామాత అమ్మవారిని శనివారం బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాతను బాన్సువాడ మండల డైరెక్టర్ పెద్ద పట్లోళ్ల దేవేందర్ రెడ్డి మరియు యువకులు దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామస్తులు, ప్రజలు, రైతులు అందరు సంతోషంగా, ఆరోగ్యాంగా ఉండేలా దీవించుమని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. కార్యక్రమంలో రైతుబంధు మండల డైరెక్టర్ తో పాటు గ్రామ యువకులు హరీష్ ,శ్రీనివాస్, సాయిబాబా ,ప్రణీత్, సాయి భార్గవ్ , వెంకన్న, మంద గణేష్ ,సుప్పని అంజయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.