పిల్లలకు మతపరమైన బోధన చేస్తున్నారని పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని స్పార్క్ మైండ్ స్కూల్ లో పిల్లల తల్లిదండ్రులు ఒక మొత్తానికి సంబంధించి పిల్లలకు మతపరమైన బోధన చేస్తున్నారు అని తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు స్పార్క్ మైండ్ స్కూలు పై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పాఠశాల గుర్తింపు రద్దు చేయాలనీ స్కూల్ ఎదుట ధర్నా చేశాము ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలు ఏబీవీపీ హిందూ వాహిని సంఘాలు పాల్గొన్నాయి నిర్వహించారు