ముస్లిం కరసేవకుడికి అయోధ్య ఆహ్వాన పత్రిక

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అయోధ్య రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ పంపిన శ్రీరాముడి అక్షింతలు, ఆహ్వానం అందుకున్న ఓ ముస్లిం కరసేవకుడి ఆనందానికి అవధులు లేవు. ఓ రైతుగా సాధార ణ జీవితం గడుపుతున్న తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అంద డంతో ఉద్వేగానికి గురయ్యాడు.

బెంగాల్ కు చెందిన మహ్మద్హబీబ్ (70) బాబ్రీ మసీద్కూల్చి వేత సమయంలో 1992 డిసెంబర్ 2 నుంచి నాలుగైదు రోజుల పాటు అయోధ్యలో ఉండి కరసేవకుడిగా కొట్లాడాడు. నాడు హబీబ్ చేసిన పోరాటాన్ని గుర్తిస్తూ అయోధ్య రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమా నికి ఆయనకు ఆహ్వానం పంపింది.

Leave A Reply

Your email address will not be published.