మునుగోడు ప్రచారంలో బాన్సువాడ బిజెపి నేతలు

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : మునుగోడు ప్రచారంలో బాన్సువాడ బిజెపి నేతలు బాన్సువాడ బిజెపి మండల అధ్యక్షులు గుడుగుట్ల శ్రీనివాస్ ప్రచారంలో భాగంగా జగన్నాధం గారితో కలిసి మునుగోడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు జగన్నాథం గారికి మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి బెదిరించడం పట్ల ప్రలోభ పెట్టడం పట్ల బిజెపి కార్యకర్తలు ఫోన్ కాల్ చేసి బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు లేరు బిజెపి కార్యకర్తలు దేశ కోసం ధర్మం కోసం బిజెపి గెలుపు కోసం పోరాడుతామని అధికార పార్టీ నాయకులు ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డ భయపడేది లేదని జగన్నాథం గారు గుడు గుట్ల శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు జగన్నాథం గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.