ఇబ్రహీంపేట్ లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో ఆయా కులసంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేసారు. గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహం చావిడి వద్ద ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సంద్భంగా ఈ రోజు పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.