తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి మరో రెండు రోజుల్లో తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది పయనించే ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో సైతం గురు శుక్రవారాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.