మంత్రిని కలిసిన టీమిండియా క్రికెటర్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఐటీమంత్రి లోకేషన్ ను కలిశారు ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్వవహరించి హనుమలాంటి మంచి ఆటగాళ్ళకు అన్యాయం చేశారన్న  ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో లోకేష్ ను హనుమ కలవడం హాట్ టాపిక్ అయ్యింది.

Leave A Reply

Your email address will not be published.