మొక్కలు నాటిన బాన్సువాడ అసెంబ్లీ కన్వీనర్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాష్ట్ర శాఖ పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం భారతీయ జనతా పార్టీ నసురుళ్లబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జన్ సంగ్ వేవస్థాపనకులు బిజెపి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల సందర్భంగా నసురుళ్లబాద్ మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో ఏక్ పెడ్- మా కా నామ్ -అమ్మ పేరిట ఒక మొక్క అనే కార్యక్రమం నిర్వహించిన బీజేపీ బాన్సువాడ అసెంబ్లీ కన్వీనర్ జీ. శ్రీనివాస్ గారు.. ఈ కార్యక్రమంలో శేక్తి కేద్రం ఇంచార్జి లకు మొక్కలు పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తలు సీనియర్ నాయకులు పదదికారులు మండలంలోని ప్రతి ఒక్క భూత్ అధ్యక్షులు ,కార్యకర్తలు , సీనియర్ నాయకులు👏 ** అందరూ తమ తమ విలేజ్ లలో తమకు తోచిన విధంగా ఈ కార్యక్రమo లో పాల్గొనాలని అన్నారు ఈ కార్యక్రమం లో బిజెపి మండల అధ్యక్షులు సున్నం సాయిలు.. ఓబీసీ జిల్లా నాయకులు వడ్ల సతీష్.. ప్రధాన కార్యదర్శి మేకల రామన్నా నాయకులు దుర్గం సంజు శేక్తి కేంద్రం ఇంచార్జి సాయిలు.. భుత్ అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.