వైజాగ్ ప్రజలకు శుభవార్త చెప్పిన సిఏం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: విశాఖ వాసులకు (Visakha people) ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) శుభవార్త (Good News) చెప్పారు. విశాఖ రీజియన్‌కు కొత్తగా సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు (Super luxury RTC buses) రానున్నాయి. ప్రయాణీకులకు మంచి సర్వీసులు అందించేందుకు ఆర్టీసీ అధికారులు (RTC Officials) నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులను అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సర్వీసులుగా నడపనున్నారు. దీంతో విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక నుంచి కొత్త బస్సులలో ప్రయాణించవచ్చు.

Leave A Reply

Your email address will not be published.