పాఠశాల విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పిట్లం మండలంలోని గౌరారం గ్రామంలో గల యుపిఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రుద్రంగి విట్టవ్వ శివరాం గుప్తా ట్రస్టు ఆధ్వర్యంలో వారి ముని మనవరాలు రుద్రంగి శ్రీవల్లి జన్మదినం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు శుక్రవారం భోజన ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ముని మనవరాలు జన్మదినం పురస్కరించుకొని విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.