ASR ఫౌండేషన్ కామారెడ్డి జిల్లా కమిటీ ఎన్నిక

ASR ఫౌండేషన్ కామారెడ్డి జిల్లా కమిటీని ASR ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు పిట్ల శ్రీధర్,
మరియు Dr. అయ్యల సంతోష్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీని శనివారం జరిగింది  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు- గుడ్ల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఉళ్లేంగలసాయిలు, కోశాధికారి-గైని రాజశేఖర్, ఉపాధ్యక్షుడు-పోతురాజు రాజు, కొండేవార్ ప్రశాంత్, కార్యనిర్వాహక అధ్యక్షులు-కుమ్మరి భాస్కర్, సలహాదారులు-గైని ప్రవీణ్, సంయుక్త కార్యదర్శి-మాన్కెవర్ సాయినాథ్,మారుతి,లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులుగా దౌతే జైపాల్,గోస్కి సాయిప్రసాద్,గైక్వాడ్ సజ్జరావ్,గౌడి సాయిలు,సిందే వార్ మారుతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పిట్ల శ్రీదర్ మాట్లాడుతూ ASR ఫౌండేషన్ విద్య,ఆరోగ్యం,అభివృద్ధి మరియు సామాజిక అంశాలపై సమాజం కోసం పని పనిచేస్తుందని,మున్ముందు కార్యక్రమాలు నిర్వహిస్తామని ASR ఫౌండేషన్ కు అందరూ సహకరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.