చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి… భారత్ జోడో రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేకంగా దర్శనం చేసుకొని పూజలు చేసిన రేవంత్ రెడ్డి

Leave A Reply

Your email address will not be published.